హైదరాబాద్, జూన్ 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల పోలీస్ స్టేషన్ నుండి ఈ రోజు జర్నలిస్ట్ సతీష్ కు కాల్ వచ్చింది..దీంతో సతీష్ ఎవరు మీరు…
Browsing: తెలంగాణ
న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులే ఇప్పుడు భూమి కబ్జా దందాకు బలవుతున్నారు. వరంగల్ నగర సమీపంలోని కడిపికొండలో ఉన్న అడ్వకేట్ కాలనీలో పార్క్ స్థలాన్ని ఆక్రమించేందుకు…
The Telangana government has launched the Rajiv Yuva Vikasam scheme, allocating ₹6,000 crores to provide 100% subsidized loans for unemployed…
The Telangana government has announced a significant recruitment drive, aiming to fill 30,228 vacant posts in various departments. This decision…
Residents of Pangidipally village, Tekumatla Mandal, Jayashankar Bhupalpally District, are facing an acute water crisis as borewells are pumping very…
సంక్షేమ, అభివృద్ధికి పెద్ద పీట: తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,04,965 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి…
Major Allocations for Welfare and DevelopmentThe Telangana government has announced a budget of ₹3,04,965 crores for the financial year 2025-26,…
A reputed media company, ANYNEWS, is currently hiring Hindi Content Writers for an office-based role in Hyderabad. This is a…
Hyderabad Rider Alleges Pricing Manipulation by Uber AutoHyderabad, February 12, 2025 : A recent incident involving Uber Auto in Hyderabad…
రైతు భరోసాపై అనేక ఊహాగానాలకు,అనుమానాలకు తెరదించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రైతు భరోసాపై పథకం అమలుపై సీఎం క్లారిటీ ఇచ్చారు. రైతు ఎంత భూమిని సాగు చేసుకుంటే…
చిట్యాల,సెప్టెంబర్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులతో కిటకిటలాడింది. రేపు,ఎల్లుండి వరుసగా శని, ఆదివారాలు కావడంతో…
సీనియర్ సినీ పాత్రికేయుడు, పిఆర్వో ఎ.వెంకట్ నాయుడు ( గడ్డం వెంకట్) గారు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సూర్యాపేటలోని స్వగృహంలో 20-09-2024…
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే తమ ప్రభుత్వం చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమాన్ని…
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలలో ప్రధానమైనది రైతు భరోసా పథకం. ఈ పథకం కింద ఏటా రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, ఏటా…
ఏ.ఐ.జీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్…
వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం అందించింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప…
వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఎస్బీఐ ఉద్యోగుల బృందం జూబ్లీ హిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు…
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అప్పును మాఫీ చేయడానికి విధివిధానాలు ఖారారు…
నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్నెస్తో వుండాలని సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. జాతీయ రోడ్డు…
సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం పదవి కోసం 5 వేల కోట్లు రూపాయలు సిద్ధం చేసి పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ…
నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు అని ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానని మాట తప్పాడు.కాబట్టి ముక్కు నేలకు రాసి ఇక్కడి ప్రజలకు క్షమాపణలు…
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. • ఆరు గ్యారెంటీల కోసం…
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి వేడకల్లో పాల్గొన్న కంచ ఐలయ్య మాట్లాడుతూ .. కేసీఆర్,కవితపై కొన్ని సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.గద్దర్ బతికుండగా రెండు మహా…
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ తో పాటు పీఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయిన…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి పట్టు నిలుపుకోనే దిశగా పావులు కదుపుతుంది.…
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్ గా స్పందిస్తోంది . ఇప్పటికే హైదరాబాద్ నగర శివార్లల్లో మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధం చేసింది.దీనిలో…
సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో మొన్న శుక్రవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు హాస్టల్ లోకి చొరబడగా.. హాస్టల్లో ఉండే విద్యార్థినులు అప్రమత్తమై ఆ అగంతకున్ని పట్టుకున్నారు.ఆ…
అధికారంలోకి వస్తే ఏక కాలంలో అప్పు,వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ ప్రకటించింది.అధికారంలోకి వచ్చాక…
“రుణమాఫీ”.. దీని ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు అనేక పార్టీలు ఈ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ హామీ…
ఐదు గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.ఇది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగింది.దీంతో…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వినియోగదారుడు తన న్యూహోలాండ్ Excel 4710 ట్రాక్టర్ సర్వీస్ కోసం 5 డిసెంబర్ 2022 రోజు కంపెనీని సంప్రదించాడు. అయితే కంపెనీ…
• కవితకు ఈడి సమన్లతో బీఆర్ఎస్ లో ఆందోళన • ఇంకా సుప్రీంకోర్టులో లిస్ట్ కాని కవిత పిటీషన్ • న్యాయవాదులతో చర్చిస్తున్న కవిత ఢిల్లీ లిక్కర్…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పోలీస్ శాఖలో మొదటిసారిగా బదిలీలు జరిగాయి. ప్రస్తుతం కాటారంలో ప్రొబీషనరీ సర్వీస్లో ఉన్న…
సమాచార హక్కు చట్టం ఇది సామాన్యుడు చేతిలో వజ్రాయుధం అని చెప్తూ ఉంటారు ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పారదర్శకతను,జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో గోప్యతను నివారించి…
నల్గొండ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 59 జీవోను అడ్డం పెట్టుకుని పానగల్ వద్ద ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సుమారు రూ 10 కోట్ల విలువ గల…
తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. • మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. • నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో…
బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సియం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ.
తెలంగాణలోని ప్రతి పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న…