Browsing: వార్తలు

శామీర్‌పేట చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటెల రాజేందర్ మత్స్యరంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత సీరియస్‌గా పనిచేయాలని…

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ విషాదానికి దారితీసింది. క్యూలైన్ గందరగోళంలో చోటుచేసుకున్న…

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 (ప్రతిపక్షం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా ఎమ్మెల్యే శ్రీ కె. ప్రేమ్‌…

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 – రాజకీయ వేడి హైదరాబాద్‌, అక్టోబర్‌ 26: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 వేడెక్కుతోంది. రాజకీయ వాతావరణం రోజురోజుకీ కఠినంగా మారుతున్న సమయంలో మంత్రి…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో విస్ఫోటక విమర్శ వినిపించింది. బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ మీడియా ముందుకు వచ్చి వైసీపీ–టీడీపీపై ఎన్నడూలేని దూకుడు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని మద్యం…

బీజేపీ నేత చెర్క మహేష్ బీఆర్‌ఎస్‌లో చేరిక – కేటీఆర్ సమక్షంలో చేరిక. తెలంగాణలో రాజకీయ వాతావరణం మారుతున్న తరుణంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. షేక్‌పేట్…

రాజయ్యపేట పర్యటనకు అనుమతి నిరాకరణపై రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పోలీసులు అణగదొక్కుతున్నారని తాను రాజయ్యపేట లో జరగనున్న ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుకోవడానికి పోలీసులు…

భువనగిరి, అక్టోబర్ 11: హన్మకొండ నుండి హైదరాబాద్‌ ఉప్పల్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్రీయ రవాణా సంస్థ TGSRTC కు చెందిన గరుడ ప్లస్ (Volvo) బస్సు భువనగిరి…

న్యూ ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రాంగణంలో సీజేఐ గవాయిపై జరిగిన దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై దేశ నాయకులు, న్యాయవేత్తలు, పౌర…

హైదరాబాద్, అక్టోబర్ 6 : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం సామాజిక సమానత్వం మరియు బీసీ హక్కులపై కొత్త చర్చకు దారితీసింది. వేదికపై…

టిజిఎన్పీడీసీఎల్ (TGNPDCL) కంపెనీ మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే సంస్థ 24 గంటలు అందుబాటులో ఉండే 1912 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత…