Browsing: వార్తలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్‌  ప్రపంచస్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు దాదాపు ₹714.73…

మోంథా తుపాను కారణంగా పంటలకు భారీ నష్టం జరిగిన కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఈనెల 4న మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్…

జనసేన గ్రేటర్ హైదరాబాద్ బలోపేతం కోసం సమన్వయ సమావేశం జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాదారం రాజలింగం గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో…

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ కొత్త డైరెక్టర్లకు బండి సంజయ శుభాకాంక్షలు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నికైన 12 మందికి మాజీ BJP రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్…

హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆగ్రహం రేపుతున్నాయి. ఓటుకు రూ.5 వేల వరకూ ప్రస్తావన తీసుకురావడం ప్రజాస్వామ్య ప్రక్రియను…

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక : 10 రోజులు వరుసగా రోడ్ షోలు – కేటీఆర్ ప్రచారం షెడ్యూల్ ఫైనల్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం…

మణుగూరు బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌పై జరిగిన దాడి, దహనం ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి కాంగ్రెస్ పార్టీ…

శామీర్‌పేట చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటెల రాజేందర్ మత్స్యరంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత సీరియస్‌గా పనిచేయాలని…

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ విషాదానికి దారితీసింది. క్యూలైన్ గందరగోళంలో చోటుచేసుకున్న…

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 (ప్రతిపక్షం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా ఎమ్మెల్యే శ్రీ కె. ప్రేమ్‌…

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 – రాజకీయ వేడి హైదరాబాద్‌, అక్టోబర్‌ 26: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 వేడెక్కుతోంది. రాజకీయ వాతావరణం రోజురోజుకీ కఠినంగా మారుతున్న సమయంలో మంత్రి…