Browsing: వార్తలు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి బుధవారం రాత్రి (అక్టోబర్ 1, 2025) కన్నుమూశారు. ఆయన 73…

ఢిల్లీలో బంగారం ధరలు గరిష్టానికి బంగారం కొనుగోలుదారులకు మరోసారి షాక్ తగిలింది. మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.1.20 లక్షలు దాటింది. 22…

హైదరాబాద్: భారత క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్-2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) 2వ సాధారణ పంచాయతీ రాజ్ ఎన్నికలు – 2025 కు సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికలు…

కొడంగల్ సభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాలేదు. ఆయన మాటలు…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (modi )తాజా ప్రసంగంలో, దేశంలోకి విపరీతంగా విదేశీ వస్తువులు ప్రవేశిస్తున్నట్లు గుర్తుచేశారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ప్రతి పౌరుడు “Made in…

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారిణి, మాజీ డీఎస్పీ , ఆధ్యాత్మిక వేత్త నళిని తన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో తెలుగు రాష్ట్ర ప్రజలకు నళిని బహిరంగ లేఖ…

హైదరాబాద్‌: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఇప్పుడు హైకోర్టు తీర్పుతో మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. హైకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలతో TSPSC విడుదల చేసిన ఫలితాలను రద్దు…

రాష్ట్రంలో బిసి వర్గానికి చెందిన ఉన్నతాధికారుల ఎదుగుదలను అడ్డుకునే కుట్ర సాగుతోందని బిసివై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.టిటిడి (TTD) ఇవోగా…

హైదరాబాద్, 19 జూలై 2025: తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణాంకాల సర్వే SEEEPCS పై నిపుణుల కమిటీ…