Browsing: వార్తలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ₹3,04,965 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు…

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ సంఘటన ఉబర్ (uber) ఆటో చార్జీల పారదర్శకత మరియు అన్యాయ వ్యాపార పద్ధతులపై ప్రశ్నలు రేకెత్తించింది. ఓ ప్రయాణికుడు, యాప్‌లో చూపించిన…

హైదరాబాద్‌: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల భూమిని జేఎన్‌ఏఎఫ్ఏ (Jawaharlal Nehru Architecture and Fine Arts University) కి కేటాయించాలన్న…

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ భూముల్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు కోసం  కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్…

సీనియర్ సినీ పాత్రికేయుడు, పిఆర్వో  ఎ. వెంకట్ నాయుడు ( గడ్డం వెంకట్) గారు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సూర్యాపేటలోని స్వగృహంలో …

జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే తమ ప్రభుత్వం చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు…

ఏ.ఐ.జీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్…

వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం అందించింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప…

వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఎస్‌బీఐ ఉద్యోగుల బృందం జూబ్లీ హిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు…

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ,తెలంగాణలోని ఖమ్మం పట్టణం నీట మునిగింది. అక్కడి ప్రజలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నారు, సాయం…