తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై చివరకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పథకం అమలుపై అనేక ఊహాగానాలు, అనుమానాలకు తెరపడింది.…
Browsing: ప్రజా సమస్యలు
విజయవాడ నుండి రేపల్లె కరకట్ట వైపు వెళ్లేందుకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఏపీ ఆర్టీసీ అధికారులు విజయవాడ బస్టాండ్ లో బోర్డు…
చిట్యాల,సెప్టెంబర్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులతో కిటకిటలాడింది. రేపు,ఎల్లుండి వరుసగా శని, ఆదివారాలు కావడంతో…
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం వేగం పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, రైతు రుణమాఫీ విధానాలను…
విష్ణు మంచు – మల్లు భట్టి విక్రమార్క భేటీ సోమవారం తెలంగాణ రాజకీయ మరియు సినీ వర్గాలలో చర్చనీయాంశమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు…
తెలంగాణ రైతులలో మళ్లీ ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది — “రుణమాఫీ ఎప్పుడు?”ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. “అధికారంలోకి వస్తే ఒక్కసారిగా…
వరి సాగు తెలంగాణ రైతుల జీవనాధారం. అయితే గత కొన్నేళ్లుగా కూలీల కొరత మరియు వరి నాటు ఖర్చులు పెరగడం వల్ల రైతులు కొత్త పద్ధతులను అనుసరించడం…
తెలంగాణలో యాసంగి యాసంగి సాగు పరిస్థితి..పొలం పనులు రెండునెలల క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే గత సంవత్సరం కంటే ఈసారి తక్కువ విస్తీర్ణంలోనే వరి సాగు జరుగుతున్నట్లు సమాచారం.…
ప్రజా పాలనలో కోట్ల దరఖాస్తులు: తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్యారెంటీ హామీల అమలులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు…
న్యూహాలండ్ ట్రాక్టర్ సేవలలో నిర్లక్ష్యం – వినియోగదారుడి ఫిర్యాదు, కన్జ్యూమర్ ఫోరంలో కేసు న్యూహాలండ్ ట్రాక్టర్ సర్వీస్లో వినియోగదారుడి ఆవేదన..ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు…
నల్గొండలో జర్నలిస్టుల భూమి స్కాం – 59 జీవో అడ్డం పెట్టుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు నల్గొండ జిల్లాలో మరో పెద్ద భూమి స్కాం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో,…
కుప్పకూలిన పత్తి ధరలు గత సంవత్సరం పత్తి ధర క్వింటాలుకు ₹14,000 ప్రస్తుత మద్దతు ధర కేవలం ₹7,020 ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుండి క్వింటాలుకు ₹6,500…
