జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పోలీస్ శాఖలో మార్పులు మొదలయ్యాయి. తొలిసారిగా ఐదుగురు ఎస్సైలు (Sub Inspectors) బదిలీ అయ్యారు.
బదిలీ అయిన ఎస్సైలు జాబితా
కే ప్రసాద్ – ప్రస్తుతం కాటారంలో ప్రొబీషనరీ సర్వీస్లో ఉన్నారు → మహాదేవపూర్ ఎస్.హెచ్.ఓగా నియామకం.
Thank you for reading this post, don't forget to subscribe!రాజకుమార్ – మహాదేవపూర్ నుండి → జయశంకర్ భూపాలపల్లి కి బదిలీ.
మాధవ్ – రేగొండ నుండి → మొగుళ్లపల్లికి బదిలీ.
ఎన్. రవికుమార్ – భూపాలపల్లి నుండి → రేగొండకి బదిలీ.
శ్రీధర్ – మొగుళ్లపల్లి నుండి → జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి బదిలీ.
పోలీస్ శాఖలో టెన్షన్
ఈ బదిలీలతో మిగతా ఎస్సైల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక్కడితో మార్పులు ఆగుతాయా? లేకుండా డీఎస్పీలు, సీఐలు కూడా బదిలీ అవుతారా? అనే చర్చ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
https://www.tspolice.gov.in/jsp/userMenu?method=viewPoliceRanks
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE:
జయశంకర్ భూపాలపల్లి: టేకుమట్ల పోలీస్ కాల్పై జర్నలిస్ట్ సతీష్ స్పందన
https://prathipakshamtv.com/bhupalpally-led-controversy/

