విజయవాడ నుండి రేపల్లె కరకట్ట వైపు వెళ్లేందుకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఏపీ ఆర్టీసీ అధికారులు విజయవాడ బస్టాండ్ లో బోర్డు…

చిట్యాల,సెప్టెంబర్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులతో కిటకిటలాడింది. రేపు,ఎల్లుండి వరుసగా శని, ఆదివారాలు కావడంతో…

హైదరాబాద్‌: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల భూమిని జేఎన్‌ఏఎఫ్ఏ (Jawaharlal Nehru Architecture and Fine Arts University) కి కేటాయించాలన్న…

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ భూముల్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు కోసం  కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్…

సీనియర్ సినీ పాత్రికేయుడు, పిఆర్వో  ఎ. వెంకట్ నాయుడు ( గడ్డం వెంకట్) గారు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సూర్యాపేటలోని స్వగృహంలో …

జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే తమ ప్రభుత్వం చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు…

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలలో ప్రధానమైనది రైతు భరోసా పథకం. ఈ పథకం కింద ఏటా రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, ఏటా…

ఏ.ఐ.జీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్…

వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం అందించింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప…

వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఎస్‌బీఐ ఉద్యోగుల బృందం జూబ్లీ హిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు…

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ,తెలంగాణలోని ఖమ్మం పట్టణం నీట మునిగింది. అక్కడి ప్రజలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నారు, సాయం…

డా.బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గడువును పొడిగించారు.అర్హులైన వారు సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు .అలాగే…

తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం వేగం పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, రైతు రుణమాఫీ విధానాలను…

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.2024–25 ఖరీఫ్ సీజన్‌లో పంటల ఉత్పత్తి వ్యయాలను సమీక్షించిన…

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు –  సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు .పవన్‌ కల్యాణ్‌ – డిప్యూటీ సిఎం & పంచాయతీరాజ్‌ & గ్రామీణాభివృద్ధి. పవన్‌ కల్యాణ్‌…

దేశభక్తి, ధైర్యం, త్యాగం — ఇవే ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి మంత్రాలు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా,…

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆడిటోరియంలో జరిగిన చైతన్య సదస్సులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్…