జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 – రాజకీయ వేడి హైదరాబాద్‌, అక్టోబర్‌ 26: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 వేడెక్కుతోంది. రాజకీయ వాతావరణం రోజురోజుకీ కఠినంగా మారుతున్న సమయంలో మంత్రి…

తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత, “సామాజిక తెలంగాణ చైతన్య రథయాత్ర” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ యాత్రకు వివిధ సామాజిక సంస్థలు, విద్యావంతులు, ప్రజా…

నేటి రాజకీయ వ్యవస్థలో ఒక విచిత్రమైన వ్యంగ్యం కనిపిస్తోంది జర్నలిస్టులు చదువుతో, శ్రమతో, నైపుణ్యంతో సత్యం రాస్తే, పదో తరగతి కూడా పూర్తిచేయని కొందరు నేతలు, వీధి…

హైదరాబాద్‌, అక్టోబర్‌ 24: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను మళ్లీ కదిలించింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ — ముగ్గురు తమ తమ వ్యూహాలతో జూబ్లీహిల్స్ బరిలో ఉన్నా,…

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ కర్నూలు బస్సు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో విస్ఫోటక విమర్శ వినిపించింది. బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ మీడియా ముందుకు వచ్చి వైసీపీ–టీడీపీపై ఎన్నడూలేని దూకుడు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని మద్యం…

భారత ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రధాన ప్రజా రంగ బ్యాంకులలో ఒకటైన ఇండియన్ బ్యాంకు ప్రత్యేకాధికారుల నియామక 2025 విడుదల చేసింది. బ్యాంకు విభిన్న విభాగాలలో పని చేయడానికి…

బీజేపీ నేత చెర్క మహేష్ బీఆర్‌ఎస్‌లో చేరిక – కేటీఆర్ సమక్షంలో చేరిక. తెలంగాణలో రాజకీయ వాతావరణం మారుతున్న తరుణంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. షేక్‌పేట్…

హైదరాబాద్‌: TG LAWCET 2025 స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం ..తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) TG LAWCET-2025 స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేట్…

రాజయ్యపేట పర్యటనకు అనుమతి నిరాకరణపై రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పోలీసులు అణగదొక్కుతున్నారని తాను రాజయ్యపేట లో జరగనున్న ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుకోవడానికి పోలీసులు…