తెలంగాణ వరద బాధితులకు అరబిందో ఫార్మా సాయం – రూ.5 కోట్ల విరాళం సీఎం రేవంత్ రెడ్డికి అందజేతSeptember 5, 2024 వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం అందించింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప…